Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోరఖ్‌పూర్‌లో జైలు ఖైదీలకు ఎయిడ్స్...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు

గోరఖ్‌పూర్‌లో జైలు ఖైదీలకు ఎయిడ్స్...
, బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:11 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. 
 
అలాగే, జైలులో ఉన్న ఖైదీలలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. దీనిపై జైళ్ళ శాఖ డీఐజీ యడవేంద్ర శుక్లా చెప్పారు. గత ఏడాది ఉన్నావో జిల్లా జైలులో 58 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉందని తేలిందని చెప్పారు. వీరికి జైల్లోనే ఉంచి వ్యాధి ఎక్కువ కాకుండా చికిత్స చేస్తున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైకోశంకర్ కథ ముగిసింది... 30 రేప్‌లు... 15 మర్డర్లు.. ఇవీ నేరాలు