Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వోడాఫోన్ నుంచి కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్

వోడాఫోన్ నుంచి కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్
, బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (11:03 IST)
వోడాఫోన్ ఐడియా కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ కొత్త వోడాఫోన్ ఆఫర్ ధర రూ. 99గా నిర్ణయించారు. డిజిటల్ ఇండియా వృద్ధిని పరిగణనలోకి తీసుకుని వోడాఫోన్ ఐడియా ఈ కొత్త ఎంట్రీ లెవల్ రీఛార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
ఇది కాకుండా, అర్ధరాత్రి 12.00 నుండి ఉదయం 6.00 గంటల వరకు ఉచిత అపరిమిత హైస్పీడ్ డేటా అందించబడుతుంది. అయితే, ఈ ప్రయోజనాలు వీఐ రూ. 249.. అంతకంటే ఎక్కువ ఆఫర్‌లకు రీఛార్జ్ అవసరం. 
 
ఈ ధరలో వినియోగదారులకు డేటా, వాయిస్ ప్రయోజనాలను అందించే ఏకైక హై-స్పీడ్ డేటా నెట్‌వర్క్ వొడాఫోన్ కంపెనీ ఇటీవల ప్రకటించిన ఆఫర్ గరిష్టంగా 5 జీబీ అదనపు డేటాను అందిస్తుంది.

రూ. 99 ఆఫర్ సెకనుకు 2.5 పైసల చొప్పున 200MB డేటాతో పాటు లోకల్, నేషనల్ కాల్స్‌లను అందిస్తుంది. ఈ ఆఫర్ వాలిడిటీ 28 రోజులు. ఇది ఎలాంటి SMSప్రయోజనాలను అందించదు. కొత్త ఆఫర్‌తో వినియోగదారులు తక్కువ ధరకే కనెక్టివిటీని పొందవచ్చు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2023-24 కేంద్ర బడ్జెట్‌‍కు సర్వం సిద్ధం... ఐదోసారిగా నిర్మలా సీతారామన్...