Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసిన రెడ్ మీ.. ధరలెంతో తెలుసా?

స్మార్ట్ ఫోన్ ధరలను పెంచేసిన రెడ్ మీ.. ధరలెంతో తెలుసా?
, సోమవారం, 1 జూన్ 2020 (19:40 IST)
Redmi
రెడ్ మీ తమ సంస్థకు చెందిన స్మార్ట్ ఫోన్ల ధరలను పెంచింది. ఈ వివరాల్లోకి వెళితే.. రెడ్ మీ నోట్ 8 4జీబీ మోడల్ ధర ఇప్పటి వరకు రూ.11,499 పలికింది. ఈ ఫోన్ ధర ప్రస్తుతం రూ.11,999లని రెడ్ మీ తెలిపింది.
 
రెడ్ మీ నోట్ 8 6జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ రూ. 13,999 నుంచి రూ.14,499కి పెరిగింది. అలాగే రెడ్ మీ 8 4జీబీ ప్లస్ 64 మోడల్ రూ.9299 నుంచి రూ.9499కి పెరగగా, రెడ్ మీ 8ఎ డుయెల్ 2జీబీ ప్లస్ 32 మోడల్ రూ.7299 నుంచి రూ.7499 వరకు పెరిగినట్లు జియోమీ తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో ఫుడ్ డెలివరీకి నో.. ఫ్లిఫ్ కార్ట్‌పై కేంద్రం నిషేధం