Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గేమింగ్ ప్రియుల కోసం... అసుస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్

గేమింగ్ ప్రియుల కోసం... అసుస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్
, శుక్రవారం, 7 ఆగస్టు 2020 (14:46 IST)
Asus
అసుస్ సంస్థ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదీ గేమింగ్ ప్రియుల కోసం. అసుస్‌ రిపబ్లిక్‌ ఆప్‌ గేమర్స్‌ (ఆర్వోజీ) ఇటీవల గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆర్వోజీ ఫోన్‌ 3ని విడుదల చేసింది. 
 
ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా ఇండియన్‌ యూజర్లు ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ స్పెషల్‌ సేల్‌ ఐదురోజుల పాటు ఉంటుంది. రోగ్‌ ఫోన్‌ 3 విక్రయాలు ఆగస్టు 10 సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది.
 
8GB ర్యామ్‌ +128 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.. 49,999 కాగా, 8 GB ర్యామ్‌ + 256 GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 57,999గా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,500 ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ కూడా కూడా అందిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైకాపాలో చేరుతాం.. కానీ సీఎం జగన్ అలా చేయాలి : జేసీ ప్రభాకర్ రెడ్డి