Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క నెలలోనే.. రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్ల ఉత్పత్తి

Advertiesment
Apple
, సోమవారం, 23 జనవరి 2023 (15:56 IST)
ఒక్క నెలలోనే రూ. 8,100 కోట్ల విలువైన ఐఫోన్లను ఆపిల్ భారత్‌కు ఎగుమతి చేసింది. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారిగా భారత్‌లో ఐఫోన్ ఉత్పత్తి పెరిగింది. ఒక్క భారత్‌లోనే తయారైన ఐఫోన్‌ల విలువ రూ.8,100 కోట్లుగా ఉందని తెలిపింది. 
 
గత నెల రోజుల్లోనే రూ.పదివేల కోట్ల విలువైన సెల్‌ఫోన్లు ఎగుమతి కాగా, అందులో రూ. 8,100 కోట్లు మాత్రమే ఐఫోన్ల ద్వారా ఎగుమతి అయ్యాయి. 
 
2025 నాటికి ప్రపంచంలో వాడే ఐఫోన్‌లలో 25 శాతం భారత్‌లోనే తయారవుతాయని, 2027 నాటికి ప్రపంచంలో వాడే ప్రతి రెండు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవుతాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీలో కొత్త ఆవిష్కరణ