Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

Advertiesment
Wing Commander Vyomika Singh

ఐవీఆర్

, శుక్రవారం, 9 మే 2025 (19:45 IST)
కొంతమంది అంతే. ప్రాణాలను పణంగా పెట్టి సాయం చేస్తే, సాయం చేసినవారికే ద్రోహం తలపెడుతుంటారు. ఇప్పుడు టర్కీ చేసిన ద్రోహం ఇలాంటిదే. 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించి విలవిలలాడుతున్నప్పుడు భారతదేశం 8.5 లక్షల డాలర్ల విలువైన సామగ్రిని ఆ దేశానికి అందించి ఆదుకుంది. ఈ సహాయాన్ని టర్కీ దేశాధినేతలు మరిచిపోయారు.
 
సాయం చేసిన మిత్రుడికే ద్రోహం చేసారు. గురువారం నాడు భారతదేశం మీద పాకిస్తాన్ చేసిన దాడికి 400 డ్రోన్లను ఉపయోగించింది. ఈ డ్రోన్లన్నీ కూడా టర్కీ సరఫరా చేసినవేనని భారత సైన్యం గుర్తించింది. Wing Commander Vyomika Singh మీడియాతో మాట్లాడుతూ డ్రోన్లన్నీ టర్కీకి చెందినవిగా గుర్తించినట్లు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణవ్యాప్తంగా బీమాను మరింత అందుబాటులోకి తెచ్చిన ఎస్‌బీఐ లైఫ్