Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక జారీ

earthquake
, గురువారం, 16 మార్చి 2023 (11:27 IST)
న్యూజిలాండ్ తీరంలో భారీ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేయబడినట్లు సమాచారం. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ దీవిలో గురువారం ఉదయం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌లో ప్రతి సంవత్సరం వేలాది భూకంపాలు సంభవిస్తాయి.
 
ఈ భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరిక కూడా జారీ చేసినట్లు సమాచారం. న్యూజిలాండ్ తీరంలో పది కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. అయితే అదే సమయంలో ఈ భూకంపం సంభవించిన ప్రాంతానికి 300 కిలోమీటర్ల పరిధిలో ఎవరూ నివసించకపోవడం కూడా గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : నేడు మరోమారు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత