తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 5 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50,రూ 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 3 కంపార్ట్మెంట్లు నిండాయి. వైకుంఠ ఏకాదశి సమీపిస్తుండడంతో రద్దీ పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
59 |
|
రూ. 50 గదులు |
13 |
|
రూ. 100 గదులు |
ఖాళీలు లేవు |
|
రూ. 500 |
9 |
ఆర్జిత సేవలు రద్దు