Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Advertiesment
Tirumala information
, సోమవారం, 29 డిశెంబరు 2014 (07:49 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూకాంప్లెక్సు 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 7  గంటల సమయం పట్టగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 16
రూ. 50 గదులు ఖాళీ లేవు
రూ. 100 గదులు 12
రూ. 500 ఖాళీ లేవు

ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
సేవ పేరు ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య
ఆర్జిత బ్రహ్మోత్సవం 102
సహస్రదీపాలంకరణ సేవ  56
వసంతోత్సవం ---

Share this Story:

Follow Webdunia telugu