ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూకాంప్లెక్సు 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 7 గంటల సమయం పట్టగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వెళ్లే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
16 |
|
రూ. 50 గదులు |
ఖాళీ లేవు |
|
రూ. 100 గదులు |
12 |
|
రూ. 500 |
ఖాళీ లేవు |
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
|
సేవ పేరు |
ఖాళీగా ఉన్న టెకెట్ల సంఖ్య |
|
ఆర్జిత బ్రహ్మోత్సవం |
102 |
|
సహస్రదీపాలంకరణ సేవ |
56 |
|
వసంతోత్సవం |
--- |