Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Advertiesment
Tirumala information
, శనివారం, 10 జనవరి 2015 (07:36 IST)
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడం శని, ఆదివారాలు సెలవులు రాడంతో భక్తుల రాక కూడా పెరిగింది. ఇది శనివారం మరింత పెరిగే అవకాశం ఉంది. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి  2 గంటలు, నడకదారి భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 13
రూ. 50 గదులు ఖాళీలు లేవు
రూ. 100 గదులు ఖాళీలు లేవు
రూ. 500 19
 

Share this Story:

Follow Webdunia telugu