Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Advertiesment
rush
, శనివారం, 21 ఫిబ్రవరి 2015 (08:11 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 53,377 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 4 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే వారికి కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.  పదిగంటలపైన ప్రత్యేక దర్శానానికి అనుమతిస్తారు. 

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 89
రూ. 50 గదులు 36
రూ. 100 గదులు 15
రూ. 500 9
 

Share this Story:

Follow Webdunia telugu