Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Advertiesment
tirumala
, సోమవారం, 2 ఫిబ్రవరి 2015 (07:45 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 12 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు.  ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.


గదుల వివరాలు:

గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 123
రూ. 50 గదులు 45
రూ. 100 గదులు 77
రూ. 500 18

Share this Story:

Follow Webdunia telugu