తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 8 కంపార్టుమెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక దర్శనం కోసం 2 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 గంటలు, నడకదారి భక్తులకు 2 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
గదులు |
ఖాళీల సంఖ్య |
ఉచిత గదులు |
123 |
రూ. 50 గదులు |
18 |
రూ. 100 గదులు |
17 |
రూ. 500 |
19 |