తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 31,242. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 4 నిండాయి.
భక్తుల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు వారికి రెండు గంటల సమయం పడుతోంది.