Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో తగ్గిన రద్దీ

తిరుమలలో తగ్గిన రద్దీ
, గురువారం, 5 మార్చి 2015 (06:33 IST)
తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. బుధవారం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 31,242. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 4 నిండాయి. 
 
భక్తుల దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక కాలినడకన వచ్చే భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు వారికి రెండు గంటల సమయం పడుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu