తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 45971మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే వారికి కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
102 |
|
రూ. 50 గదులు |
46 |
|
రూ. 100 గదులు |
32 |
|
రూ. 500 |
18
|