Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో రద్దీ సాధారణం

Advertiesment
rush
, శుక్రవారం, 20 ఫిబ్రవరి 2015 (08:02 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. గురువారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 45971మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 5 గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే వారికి కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తులు 2 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి దర్శనానికి కనీసం 3 గంటల సమయం పడుతోంది.  

గదుల వివరాలు:
గదులు ఖాళీల సంఖ్య
ఉచిత గదులు 102
రూ. 50 గదులు 46
రూ. 100 గదులు 32
రూ. 500 18
 

Share this Story:

Follow Webdunia telugu