Publish Date: Thu, 19 Feb 2015 (08:04 IST)
Updated Date: Thu, 19 Feb 2015 (08:10 IST)
తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 28339 మంది. కాగా రాత్రి పొద్దుపోయాక తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు నేరుగా క్యూలైన్ లోనే ఉన్నారు. ఇక నడకదారిన వచ్చే కలిగించే దివ్య దర్శనానికి వచ్చిన భక్తుల ఎక్కడా వేచి ఉండాల్సిన పనిలేదు. నేరుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు.
గదుల వివరాలు:
|
గదులు |
ఖాళీల సంఖ్య |
|
ఉచిత గదులు |
163 |
|
రూ. 50 గదులు |
79 |
|
రూ. 100 గదులు |
53 |
|
రూ. 500 |
24
|