Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమలలో పెరిగిన రద్దీ
, సోమవారం, 2 మార్చి 2015 (11:02 IST)
తిరుమలలో రద్దీ పెరిగింది. ఆదివారం ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 49,915 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం రాత్రికి దాదాపు 24 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం 24 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. వీరికి కనీసం 10 గంటల సమయం పడుతోంది. 
 
నడక దారిన వచ్చే భక్తులు 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వారికి కనీసం 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనం ఉదయం పదిగంటల పైన ప్రారంభం అవుతోంది. ఇక భక్తులకు గదులు కూడా సులభంగానే లభిస్తున్నాయి.  

Share this Story:

Follow Webdunia telugu