Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖర్జూర పండును తింటే కలిగే ప్రయోజనం ఏంటి?

1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది. 2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాపీగా అవుతుంది. మూత్ర సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తుంది. 3. మూత్రపిండాలలో రాళ్ళు కరగాలంటే ఖర్జూర పండు తరుచుగా తినాలి. 4. ఖర్జూరపండు తీసుకుంటే శరీరానిక

ఖర్జూర పండును తింటే కలిగే ప్రయోజనం ఏంటి?
, సోమవారం, 4 సెప్టెంబరు 2017 (20:24 IST)
1. ఖర్జూరపండులో ఎక్కువ పీచు పదార్థం వుంటుంది.
2. మూత్రం సాఫీగా కానివారికి ఖర్జూరపండు పెడితే మూత్రం సాపీగా అవుతుంది. మూత్ర సంబంధమైన ఇబ్బందులను తొలగిస్తుంది. 
3. మూత్రపిండాలలో రాళ్ళు కరగాలంటే ఖర్జూర పండు తరుచుగా తినాలి.
4. ఖర్జూరపండు తీసుకుంటే శరీరానికి నీరు పట్టడాన్ని నివారిస్తుంది.
5. బాలింతలు ఖర్జూర పండు తినడం వలన బాగా పాలుపడతాయి.
6. ఖర్జూర పండు తినడం వలన ఎముకలు బలంగా, పటుత్వంగా ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆయిలీ స్కిన్‌.. బ్లాక్ హెడ్స్‌కు చెక్ పెట్టే కొత్తిమీర..