Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ పండ్లు అప్పుడు తినకూడదు... జాగ్రత్త...

ఈ పండ్లు అప్పుడు తినకూడదు... జాగ్రత్త...
, శుక్రవారం, 14 జూన్ 2019 (21:55 IST)
చాలామంది ఇంట్లో వున్నాయి కదా అని పండ్లను వేళాపాళా లేకుండా తినేస్తుంటారు. కానీ కొన్ని పండ్లు భోజనానికి ముందే తినడం మంచిది. మామిడి, కొబ్బరి, అరటి వంటి పండ్లను భోజనానికి ముందే తినాలి. అరటి పండును భోజనానికి ముందే తీసుకోవాలి.
 
అరటి బరువైన పండు కాబట్టి భోజనానికి ముందే తీసుకోవడం మంచిది. లేదా మధ్యాహ్న భోజనం అయ్యాక.. చాలా సేపటి తర్వాత ఈవినింగ్ స్నాక్స్‌గా అరటి పండును తీసుకోవచ్చు. 
 
బొప్పాయి పండును ఖాళీ కడుపుతోనే తినాలి. అప్పుడది కడుపులోని మలినాలను తోసేస్తుంది. కడుపునిండా భోజనం చేశాక బొప్పాయి తినకూడదు. పండ్లలో లీఛీ పండు అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొలీగ్స్‌తో డ్యాన్స్ చేస్తుంది.. నాతో శృంగారానికి నిరాకరిస్తోంది.. ఎందుకని!