Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖర్జూరం వల్ల అనారోగ్యాలు పరార్.. వర్షాకాలంలో ఇవి తింటే..?

ఖర్జూరం వల్ల అనారోగ్యాలు పరార్.. వర్షాకాలంలో ఇవి తింటే..?
, శనివారం, 14 ఆగస్టు 2021 (18:30 IST)
ఖర్జూరం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వర్షాకాలంలో ఖర్జూర పండ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వర్షాకాలంలో ఖర్జూరాలు తినడం కరెక్ట్ సమయమని న్యూట్రీషియన్లు అంటున్నారు. ఖర్జూరంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అదే విధంగా ఖర్జూరంలో తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధ పడే వాళ్లు కూడా తినొచ్చు. 
 
ఖర్జూరం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. అదే విధంగా హృదయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతుంది. ఇక మనం వానా కాలంలో ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కూడా ఇప్పుడే తెలుసుకుందాం. మరి వాటి కోసం కూడా ఒక లుక్ వేసేయండి.
 
వానా కాలంలో ఖర్జూరం తినడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు. వ్యాయామం చేయడానికి ఖర్జూరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖర్జూరం తినడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి బయట పడవచ్చు. ఖర్జూరం తినడం వల్ల హైబీపీ లెవెల్స్ పెరుగుతాయి. ఇలా వానాకాలంలో ఖర్జూరం తినడం వల్ల ఇన్ని లాభాలు పొందొచ్చు. దీనితో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిమ్మరసంలో నీళ్లు, ఉప్పు లేదా పంచదార వేసుకుని తాగితే..?