Publish Date: Wed, 20 Aug 2008 (15:58 IST)
Updated Date: Wed, 20 Aug 2008 (15:51 IST)
ప్రశ్నలు :
1. కౌషీతకి మహర్షి భార్య ఎవరు?
2. విభీషణుడి జ్యేష్ఠ పుత్రిక ఎవరు?
3. మహాభారత యుద్ధంలో పాండవుల ప్రధాన సేనాధిపతి ఎవరు?
4. మనువును మొదటివానిగా ఎంచుకుంటే దశరథ మహారాజు ఎన్నో తరం వాడు?
5. మహాభారత యుద్ధంలో సహదేవుడు ప్రధాన సేనాధిపతిగా ఎవరిని ప్రతిపాదించాడు?
జవాబులు :
1. శృత్యంగన
2. త్రిజట లేక త్రిజడ
3. దృష్టద్యుమ్నుడు
4. ముప్పై ఐదో తరంవాడు
5. విరాటరాజు