Publish Date: Fri, 10 Aug 2007 (18:33 IST)
Updated Date: Fri, 10 Aug 2007 (18:33 IST)
భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానాన్ని ఏమంటారు?
1. సుప్రీం కోర్టు
2. హై కోర్టు
3. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్
4. జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు
2, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఏది?
1. లక్నో
2. అహమ్మదాబాద్
3.ఇటానగర్
4.అమృతసర్
భారత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన తొలిమహిళ ఎవరు?
1.సుష్మారాజ్
2.సోనియా గాంధీ
3. ప్రతిభాపాటిల్
4.ఇందిరాగాంధీ
రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి పేరేమిటి?
1. కె,రోశయ్య
2. పొన్నాల లక్ష్మయ్య
3.వైఎస్ రాజశేఖర రెడ్డి
4. జె. రత్నాకర్ రావు
దేశంలో పిరమిడ్లు ఏ దేశంలో ఉన్నాయి
1.ఇటలీ
2.రోమ్
3.ఈజిప్టు
4.జపాన్
సమాధానాలు: 1)2, 2)3, 3)3, 4)2, 5)2.