Publish Date: Tue, 15 Apr 2008 (15:35 IST)
Updated Date: Tue, 15 Apr 2008 (15:34 IST)
మన దేశంలో ప్రసిద్ధి గాంచిన రికార్డులు సాధించిన ముఖ్య వ్యక్తుల గురించి తెలుసుకుందాం
1. మిసైల్ మ్యాన్ అని ఎవరిని అంటారు
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం
2. ఎవరెస్టు పర్వతంతో పాటుగా ప్రపంచంలోనే ఎత్తైన మూడు పర్వతాలను అధిరోహించిన వ్యక్తి
బాచినెపల్లి శేఖర్ బాబు
3. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ పొందిన కైలాస్ సత్యార్థి ఏ రంగానికి చెందినవాడు
బాలల హక్కలు కార్యకర్త
4. మలేషియా చేపట్టనున్న అంతరిక్ష యాత్రలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళ ఎవరు
వనజా శివసుబ్రహ్మణ్యం
5. లండన్ షరీఫ్గా పని చేసిన ప్రవాస భారతీయుడు
ఖాలిద్ హమీద్