Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అండర్ -19 వరల్డ్ కప్: యశ్ ధుల్ డబుల్ సెంచరీ

అండర్ -19 వరల్డ్ కప్: యశ్ ధుల్ డబుల్ సెంచరీ
, సోమవారం, 7 మార్చి 2022 (10:26 IST)
Yash Dhull
అండర్-19 ప్రపంచ కప్ 2022లో భారత్ విజేతగా నిలిచింది. ఈ విజయంలో యశ్ ధుల్ డబుల్ సెంచరీ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఇటీవ యశ్ ధుల్ అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించి అదరగొట్టాడు. 
 
ఆరంగ్రేటం మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ(113, 113 నాటౌట్‌) సెంచరీ బాది చరిత్ర సృష్టించిన ధుల్.. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయమైన డబుల్ సెంచరీ (200; 26 ఫోర్లు)తో సత్తా చాటాడు.
 
ప్రస్తుత రంజీ సీజన్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన ధుల్‌ 479 పరుగులు చేశాడు. ఇందులో డబుల్‌ సెంచరీ, రెండు సెంచరీలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ : మార్చి 26 నుంచి మెగా లీక్ ప్రారంభం