Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

50 రోజుల్లో వన్డే ప్రపంచకప్- తాజ్‌మహల్‌కు చేరుకున్న ట్రోఫీ

ICC Trpophy
, గురువారం, 17 ఆగస్టు 2023 (12:25 IST)
ICC Trpophy
అక్టోబరు 5న భారత్‌లో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రేక్షకులను ఆకట్టుకునే దిశగా ఐసీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వన్డే ప్రపంచకప్ ట్రోఫీని దేశాల్లో జర్నీ చేస్తోంది.

తాజాగా ఈ ట్రోఫీ తాజ్ మహల్‌కు చేరుకుంది. తాజాగా ప్రపంచ కప్ ట్రోఫీని తాజ్ మహల్ చిత్రంతో  చూపించారు. ఈ ప్రత్యేక ట్రోఫీ యాత్ర జూన్ 27న భారతదేశంలో ప్రారంభమైంది. 
 
అనేక దేశాల్లో పర్యటించిన తర్వాత, ప్రస్తుతం ఆగ్రాలో ఉంది. ఈ ట్రోఫీ టోర్నీలో ఆడుతున్న 18 ఇతర దేశాలను సందర్శిస్తుంది. ఇది సెప్టెంబర్ 4న భారత్‌కు తిరిగి వస్తుంది.

కేవలం 50 రోజుల్లో భారత్‌లో భారీ వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌ జరగనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రీ-ఎంట్రీకి రెడీ అవుతున్న రిషబ్ పంత్.. బీసీసీఐ మాత్రం?