Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ - 9 : విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ

ఐపీఎల్ - 9 : విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ
, ఆదివారం, 29 మే 2016 (17:29 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఫైనల్ పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు సిద్దమయ్యాయి. రాత్రి 8 గంటలకు బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది.
 
అయితే, ఈ ఫైనల్ పోరులో నెగ్గిన, ఓడిన జట్లకు వచ్చే డబ్బులు ఎంతనేది ఆసక్తికరమైన అంశం. తుది సమరంలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుకు రూ.20 కోట్ల ప్రైజ్‌మనీ, ఓడిన రన్నరప్ జట్టుకు రూ.11 కోట్లు అందుతుంది. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌లలో ఓడిపోయిన కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ లయిన్స్ జట్లకు చెరో రూ.7.50 కోట్లు ఇవ్వనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శిఖర్ ధావన్‌పై బెంగాల్ దాదా ఫైర్.. ఐపీఎల్ ఫైనల్లోనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఆడాలి!