Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైజాగ్‌లో 29న నాలుగో వన్డే... అందుబాటులో 12 వేల టికెట్లు

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్‌కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్

Advertiesment
India Vs New Zealand ODI series
, శనివారం, 22 అక్టోబరు 2016 (17:33 IST)
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఈనెల 29వ తేదీన నాలుగో వన్డే మ్యాచ్‌కు వైజాగ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం టిక్కెట్ల అమ్మకం ప్రారంభంకానుంది. ప్రస్తుతం 12 వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. 
 
ఇదే విషయంపై జిల్లా జాయింట్ కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ... ఈ టికెట్లను ఈ నెల 25 నుంచి ఈసేవా కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. నాలుగు విభాగాలుగా టికెట్లను అందుబాటులో ఉంచామని, 400 రూపాయలు, 1000 రూపాయలు, 1500 రూపాయలు, 5,000 రూపాయలు విభాగాల్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బుద్ధుడిని అవమానించిన ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో.. నెటిజన్ల ఫైర్