Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత క్రికెట్ బోర్డుపై దావా వేస్తే.. పీసీబీకి చుక్కలు కనిపించాయ్..?

Advertiesment
India Cricket Team
, బుధవారం, 21 నవంబరు 2018 (12:09 IST)
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆశ్రయించింది. భారత క్రికెట్ జట్టులో అంతర్జాతీయ మ్యాచ్‌లు తగ్గిపోయిన నేపథ్యంలో తమ క్రికెట్ బోర్డుకు జరిగిన నష్టానికి గాను 447 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ పీసీబీ భారత క్రికెట్ బోర్డుపై దావా వేసింది. ముంబై పేలుళ్ల అనంతరం 2015 నుంచి భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటనరు దూరంగా వుంది. దీంతో పీసీబీకి నష్టం ఏర్పడింది. 
 
అందుకే రూ.447 కోట్లను నష్టపరిహారంగా బీసీసీఐ చెల్లించాలని దావా వేసింది. ఈ కేసును సమగ్రంగా విచారించిన ఐసీసీ.. చివరకు భారత క్రికెట్ బోర్డుకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని గుర్తు చేసింది. అంతేగాకుండా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి తమ కోర్టు ఖర్చులను రాబట్టాలని బీసీసీఐ నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

144 యేళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలో... న్యూజిలాండ్ సరికొత్త రికార్డు