Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గురువారం పూట తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం

గురువారం పూట తెరుచుకున్న షిర్డీ సాయిబాబా ఆలయం
, గురువారం, 7 అక్టోబరు 2021 (18:34 IST)
కరోనా పాండమిక్ నేపథ్యంలో గురువారం పూట షిర్టీ సాయి బాబా ఆలయం తెరుచుకుంది. నవరాత్రుల తొలిరోజు కావడంతో....భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ నిర్ణయించింది. రోజూకు 15 వేల భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతించనున్నారు. 
 
ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేలు ఆన్‌లైన్ పాసులు, మరో 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉన్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులను అనుమతించనున్నారు. 
 
ఈ ఏడాది ఏప్రిల్ 5న కరోనా కారణంగా షిర్డీ ఆలయాన్ని మూసివేశారు. దాదాపు 7 నెలల తరువాత ఆలయంలోకి భక్తులను అనుమతిస్తున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలులో ప్రయాణించే సమయంలో మాస్క్ తప్పనిసరి... లేకుంటే ఫైన్