Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Covid second Wave: 719 మంది వైద్యులను పొట్టనబెట్టుకున్న వైరస్

Advertiesment
Covid second Wave: 719 మంది వైద్యులను పొట్టనబెట్టుకున్న వైరస్
, శనివారం, 12 జూన్ 2021 (17:31 IST)
కొవిడ్ సెకండ్ వేవ్ దేశాన్ని వణికించింది. సామాన్య ప్రజలతో పాటు కొవిడ్ బాధితులకు చికిత్స అందించిన అనేక మంది వైద్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్‌లో దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి చెందారు. 
 
బీహార్ రాష్టంలో గరిష్టంగా 111 మంది డాక్టర్లు మృతి చెందగా... ఢిల్లీలో 109 మంది మృతి చెందారు. ఉత్తప్రదేశ్‌లో 79 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. వెస్ట్ బెంగాల్‌లో 63 మంది వైద్యులు, రాజస్థాన్‌లో 43 మంది వైద్యులు, తెలంగాణలో 36 మంది వైద్యులు, ఏపీలో 35 మంది వైద్యులు, గుజరాత్‌లో 37 మంది డాక్టర్లు మృతి చెందినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంతరిక్షంలో వింత.. ఎలుక స్పెర్మ్‌తో 168 పిల్లలు.. ఆరోగ్యంగా పుట్టాయ్!