Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి

గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి
, మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:42 IST)
గుంటూరు నగరంలో కరోనాతో మరో ఉపాధ్యాయుడు మృతి చెందారు. జలగం రామారావు మున్సిపల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 
 
మరో పది మంది విద్యార్థులు, టీచర్లకు పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో 9వ తరగతి వరకు పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితమే కాసు శాయమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్ కరోనాతో మృతి చెందారు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పుత్నిక్ V: రష్యా వ్యాక్సీన్‌‌కు భారత్ అనుమతి, ఈ టీకా గురించి తెలుసుకోవాల్సిన కీలక అంశాలు