Publish Date: Mon, 07 Apr 2008 (16:35 IST)
Updated Date: Mon, 07 Apr 2008 (16:34 IST)
ఉప్పుడు బియ్యంతో ఇడ్లీలు వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అయితే మీ అందుబాటులో పచ్చిబియ్యమే ఉంటే వాటిని గోరువెచ్చని నీటిలో వాటిని ఉంచి పిండిగా రుబ్బితే చాలా మృదువుగా ఉంటాయి.
పౌష్టికమైన దోశెల కోసం
దోశెల పిండిలో తురిమిన క్యారెట్, బీట్రూట్లను వేసి దోశెలుగా వేయడం ద్వారా దోశెలు మృదువుగా, కరకరలాడుతూ వస్తాయి.