Publish Date: Sat, 29 Mar 2008 (16:44 IST)
Updated Date: Sat, 29 Mar 2008 (16:43 IST)
సుగంధద్రవ్యాలైన ఏలక్కాయ, లవంగాలు, జాజికాయలు, పట్టా, వెల్లుల్లిలను మిక్సీలో వేసిన తర్వాత వాటిని కడిగినప్పటికీ, వాసన పోదు. ఇలాంటి సమయంలో మిక్సీలో కాసిని బ్రెడ్ ముక్కలను వేసి మిక్సి పడితే చాలు శుభ్రంగా ఆ వాసన పోతుంది.
పనస పండును కోసే ముందు
పనసపండును కోసే ముందు దానిని ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఐదు లేక ఆరు నిముషాల పాటు ఫ్రిజ్లో పెట్టి తీసి చెక్కు తీసి కోస్తే చేతికి జిగురు, పాలు అంటుకోకుండా దురద వంటివి రాకుండా ఉంటాయి.