Publish Date: Sat, 06 Dec 2008 (18:42 IST)
Updated Date: Sat, 06 Dec 2008 (18:41 IST)
ఏవేని కూరలు వండుతున్నప్పుడు, కూరలో నీటి శాతం ఎక్కువై బాగా పలచబడినట్లు అనిపిస్తే... పిడికెడు శెనగపిండిని తీసి చల్లటి నీళ్లతో కాస్త జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు కూర ఉడుకుతుండగా మంట తగ్గించి మెల్లిగా శనగపిండి మిశ్రమాన్ని పోస్తూ కలపాలి. అంతే కూర కాసేపట్లో చిక్కబడుతుంది, రుచిగా కూడా ఉంటుంది.