Publish Date: Fri, 23 Jan 2009 (17:30 IST)
Updated Date: Fri, 23 Jan 2009 (17:21 IST)
కొన్ని రకాల కూరగాయలను ఉడికించిన తరువాత ముక్కలను మాత్రమే వండుతుంటారు. అలాంటప్పుడు వాటిని ఉడికించిన నీటిని వృధాగా పారబోస్తుంటారు. అలా కాకుండా, ఆ నీటిని ఇతర కూరల్లో నీటికి బదులుగా వాడుకున్నట్లయితే పోషకాలను పూర్తిగా వినియోగించిన వారవుతారు.