Publish Date: Tue, 15 Jul 2008 (19:12 IST)
Updated Date: Tue, 15 Jul 2008 (19:10 IST)
కావలసిన పదార్థాలు :
చేపలు... 1 కేజీ
అల్లం పేస్ట్... ఒక చెంచా
వెల్లుల్లి పేస్ట్... ఒక చెంచా
సోయాసాస్... 3 టీస్పూన్లు
బ్రాందీ... 3 టీ స్పూన్లు
ఉప్పు, పెప్పర్... రుచికి సరిపడేంత
తయారీ విధానం :
పైన చెప్పిన అన్ని వస్తువులను ఒక బౌల్లో వేసి బాగా కలిపి ఒక గంటసేపు పక్కన ఉంచుకోవాలి. ఆ తరువాత చేప ముక్కలను గ్రిల్ పాన్ మీద పెట్టి గ్రిల్ చేసి ఎర్రగా వేయించిన తరువాత తీసి వేడి వేడిగా అతిథులకు వడ్డించండి.