Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ షాకిచ్చిన బంగారం.. వెండి ధరలు

gold
, బుధవారం, 7 సెప్టెంబరు 2022 (19:42 IST)
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 160 వరకు పెరిగింది. పెరిగిన ధరలతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.46,900 కు లభిస్తోంది.
 
అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.51,160 పలుకుతోంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కిలో వెండిపై రూ.680 వరకు పెరగడంతో రూ.53,900కు లభిస్తోంది. 
 
ఇక వెండి ధరల విషయానికొస్తే.. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.59,200కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.53,900 పలుకుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరులో మైనర్ బాలికపై యాసిడ్ దాడి నిందితుడి అరెస్టు