Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చెన్నై నుంచి తిరుపతికి 30 నిమిషాల్లోనే రైలు

Advertiesment
Chennai
, గురువారం, 26 ఆగస్టు 2021 (11:44 IST)
చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా తదితర నగారాలకు వెళ్లే రైళ్ల వేగం పెంచేలా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. అరక్కోణం-రేణిగుంట మార్గంలో రూ.9.45 కోట్లతో 67 కి.మీ మేర రైలు మార్గాన్ని పటిష్ఠ పరచి, ఆధునిక సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటుచేసే పనులు పూర్తయ్యాయి. 
 
దీంతో, ఇప్పటివరకు ఆ మార్గంలో 105 నుంచి 120 కి.మీ వేగంతో నడిచే రైళ్లు ప్రస్తుతం 130 కి.మీ వేగంతో నడువనున్నాయి. దీంతో, చెన్నై నుంచి తిరుపతి, ముంబై వెళ్లే రైళ్లు 20 నుంచి 30 నిమిషాలకు ముందుగానే గమ్యస్థానాలు చేరుకుంటాయని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త అంటోన్న ఎంపీ కవిత.. వీడియో వైరల్