Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే.. టమాటా గుజ్జు బెస్ట్

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే టమాటా గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి. కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరు

శీతాకాలంలో పాదాలు మెరవాలంటే.. టమాటా గుజ్జు బెస్ట్
, గురువారం, 19 జనవరి 2017 (20:11 IST)
శీతాకాలంలో పాదాలు మెరవాలంటే టమాటా గుజ్జు తీసుకోండి. ఈ గుజ్జును పాదాలకు రాసుకోవాలి. ఇలా పావు గంట ఉంచేయాలి. అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా రోజుకొకసారి చేయాలి. కాసింత పెరుగు తీసుకోవాలి. ఈ పెరుగును పాదాలకు రాయాలి. పావుగంట అలానే ఉంచి తరువాత నీళ్లతో శుభ్రం చేయాలి. 
 
అలాగే సమపాళ్లలో కీరదోస, నిమ్మరసం కలిపి పాదాలకు రాయాలి. పది నిమిషాల తరువాత శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇలా రోజు మార్చి రోజు చేస్తే పాదాలకు ప్రత్యేక అందం చేకూరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కీళ్ళనొప్పులతో బాధపడే మహిళలకు చెర్రీ జ్యూస్ దివ్యౌషధం