Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రతిరోజు కనకధారా స్తోత్రం చదవడం(ఎ.సంపత్-రేపల్లె)

ప్రతిరోజు కనకధారా స్తోత్రం చదవడం(ఎ.సంపత్-రేపల్లె)
, మంగళవారం, 15 మార్చి 2016 (22:12 IST)
ఎ.సంపత్-రేపల్లె: మీరు సప్తమి ఆదివారం, కర్కాటక లగ్నము, చిత్తా నక్షత్రం, తులా రాశి నందు జన్మించారు. 2017 వరకు శని దోషం అధికంగా ఉన్నందువల్ల ధనం ఎంత వచ్చినా నిలబెట్టలేకపోవడం, అశాంతి, చికాకు, ఆందోళనలు వంటివి అధికంగా ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు కనకధారా స్తోత్రం చదవడం లేక వినడం వల్ల సర్వదా శుభం కలుగుతుంది. 
 
సోమవారం నాడు 250 గ్రాములు కందులు, 250 గ్రాములు బియ్యం, 250 గ్రాములు మినుములు నానబెట్టి మంగళవారం ఉదయం ఆవుకు అరిటాకులో ఇవన్ని కలిపి పెట్టండి. దోషాలు తొలగిపోతాయి. 2009 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2017 నుంచి 2025 వరకూ యోగాన్ని, అభివృద్ధిని ఇస్తుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected]కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

Share this Story:

Follow Webdunia telugu