Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ఓటర్ నమోదు కార్యక్రమం
, సోమవారం, 1 జూన్ 2020 (21:20 IST)
కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, ఆర్థిక భేదభావం లేకుండా దేశంలో నివసించే మేజర్‌ అయన ప్రతి యువతి, యువకుడు ఓటు హక్కు పొందే అవకాశం కల్పిస్తుంది. 
 
భారత ఎన్నికల వ్యవస్థలోని ఆర్టికల్‌ 326.నిర్దేశిత వయసు దాటిన ప్రతి ఒక్కరు తమకు ఇష్టమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం కోసం ఈ అవకాశం కల్పిస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఓటర్లుగా నమోదు చేయించుకునేవారికి  ఎన్నికల సంఘం రేపటి నుంచి మరో అవకాశం కల్పిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కట్టడికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో అడుగు