Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్

ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్
, గురువారం, 13 ఆగస్టు 2020 (23:14 IST)
టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే కొత్త సీఈవోగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సురేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో ఈరోజు సురేష్‌ కుమార్ ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

14 నుండి శ్రీశైల దేవస్థానంలో దర్శనాలు