Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆడబిడ్డలపై అరాచకం చేసేవారికి బహిరంగ శిక్ష వేయాలి: పవన్ కళ్యాణ్

"కతువా నుంచి కన్యాకుమారి దాకా జరిగే అత్యాచార సంఘటనలు విన్నప్పుడల్లా నాతో సహా పౌర సమాజం కూడా తీవ్రమైన వేదనకి గురవుతుంది. ఈ రోజు దాచేపల్లి సంఘటన కూడా మనసు కలిచి వేసింది. నిస్సహాయతకు గురి చేసింది. ఇలాంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయా

ఆడబిడ్డలపై అరాచకం చేసేవారికి బహిరంగ శిక్ష వేయాలి: పవన్ కళ్యాణ్
, గురువారం, 3 మే 2018 (20:56 IST)
"కతువా నుంచి కన్యాకుమారి దాకా జరిగే అత్యాచార సంఘటనలు విన్నప్పుడల్లా నాతో సహా పౌర సమాజం కూడా తీవ్రమైన వేదనకి గురవుతుంది. ఈ రోజు దాచేపల్లి సంఘటన కూడా మనసు కలిచి వేసింది. నిస్సహాయతకు గురి చేసింది. 
 
ఇలాంటి పరిస్థితిలో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం అన్యాయానికి గురయిన ఆ బిడ్డకి, వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాను. అసలు ఆడబిడ్డలపై ఇలాంటి అరాచకం చేసే వ్యక్తులు భయపడే పరిస్థితి రావాలంటే బహిరంగంగా శిక్షించే విధానాలు రావాలని నేను కోరుకుంటున్నాను." అంటూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా వయసు 28 ఏళ్లు... నాకో పెళ్లి కొడుకు కావాలి: ఫేస్‌బుక్‌లో యువతి పోస్ట్