Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోజుకో ఘ‌ట‌న‌... దిశ లేద‌ని చెప్ప‌డానికేనా? నారా లోకేష్

Advertiesment
రోజుకో ఘ‌ట‌న‌... దిశ లేద‌ని చెప్ప‌డానికేనా? నారా లోకేష్
విజయవాడ , శనివారం, 21 ఆగస్టు 2021 (12:13 IST)
ఆంధ్రప్రదేశ్ లో రోజుకో అమానవీయ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఏకంగా పోలీసులే అత్యాచారయత్నానికి పాల్పడితే ఇక ఆడబిడ్డల కష్టాలు,బాధలు ఎవరితో చెప్పుకోవాలి? అంటూ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. గుంటూరు ఎటి అగ్రహారంలో బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్రం ఉలిక్కి పడేలా చేసింది. దిశ చట్టం అంతా ప్రచారమే తప్ప నిజం కాదని తెలిసే ఇలాంటి ఘటనకి కానిస్టేబుల్ పాల్ప‌డ్డాడా! అనే అనుమానం కలుగుతోంది అని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇంత దారుణానికి పాల్పడిన వాడికి 21 రోజుల్లో శిక్ష వేయ్యకుండా, కేవలం సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని, సమాజానికి జగన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? అని ప్ర‌శ్నించారు నారా లోకేష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గంటకు లక్ష, డబ్బున్న వాళ్లతో నటి డీల్: పోలీసులకు చిక్కింది