మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్..
— ChotaNews App (@ChotaNewsApp) May 4, 2025
ఏలూరు జిల్లా భీమడోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు.
బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు. అటుగా వెళ్తూ ప్రమాదాన్ని చూసి ఆగిన మంత్రి నాదెండ్ల.
అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆస్పత్రికి తరలించిన మంత్రి. ఎస్పీకి ఫోన్… pic.twitter.com/ViVP8cYr65