Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి

తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి
, మంగళవారం, 9 జులై 2019 (16:11 IST)
శ్రీవారి సేవ కోసం తెలంగాణ నుంచి వచ్చి, తిరుమలలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడిన సుమ‌న్ క‌న్నుమూశాడు. భ‌వ‌నంపై నుంచి కింద ప‌డిన త‌ర్వాత అత‌డిని చికిత్స్ కోసం స్విమ్స్ ఆసుపత్రి కి త‌ర‌లించారు. 
 
చికిత్స పొందుతున్న సుమన్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుమన్‍‌ను పరామర్శించారు టీటీడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్.. మృత దేహ‌న్ని స్వ‌స్థ‌లానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పీక్ స్టేజీకి చేరిన కర్ణాటక సంక్షోభం: 21 మంది మంత్రుల మూకుమ్మడి రిజైన్!