quarryవిశాఖ జిల్లా పెందుర్తిలో పెను ప్రమాదం తప్పింది. రాళ్ల కోసం తవ్వకాలు జరుపుతున్న క్రమంలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దువ్వపాలెం క్వారీలో ఈ ఘటన చోటుచేసుకుంది.