Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతిలో ఎపి సిఎంకు పాలాభిషేకం(వీడియో)

కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రి

Advertiesment
తిరుపతిలో ఎపి సిఎంకు పాలాభిషేకం(వీడియో)
, శనివారం, 2 డిశెంబరు 2017 (22:15 IST)
కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు సాధించగలిగామంటున్నారు కాపు సంఘం నేతలు.
 
అలిపిరి పాదాల మండం వద్ద కూడా కాపు నేతలు టెంకాయలు కొట్టారు. శ్రీవారిని ప్రార్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపులందరూ జీవితాంతం రుణపడి ఉంటారని కాపు సంఘాల నేతలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులందరూ కలిసి చంద్రబాబునాయుడును గెలిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైసిపి నుంచి వెళ్ళిన ఎమ్మెల్యేలు ఆ టైపే... విజయ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు