Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో నేటి నుంచి బడులకు సెలవు

Advertiesment
ఏపీలో నేటి నుంచి బడులకు సెలవు
, శనివారం, 9 అక్టోబరు 2021 (09:21 IST)
ఏపీలో పాఠశాలలకు సాధారణ, దసరా సెలవులు ఒక్కసారిగా వచ్చాయి. శనివారం నుంచి ఈనెల 17వ తేదీవరకు సెలవులుండగా, 18న పునఃప్రారంభం కానున్నాయి.

అకడమిక్‌ క్యాలెండర్‌ 2021-22 ప్రకారం ఈనెల 11 నుంచి 16వ తేదీవరకు దసరా సెలవులున్నాయి. దీంతోపాటు తొమ్మిదో తతేదదీన రెండో శనివారం, 10, 17వ తేదీలు ఆదివారాలు రావడంతో అదనంగా మూడ్రోజులు సాధారణ సెలవులు వచ్చాయి.

కాగా.. రెండో శనివారాన్ని జిల్లాలోని పలు ప్రైవేటు పాఠశాలల పనిదినంగా ప్రకటించాయి. ఇదిలా ఉండగా సెలవుల అనంతరం ఈనెల 21 నుంచి 30వ తేదీవరకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)-1 స్లిప్‌ టెస్టులు నిర్వహించి, ఆన్‌లైన్‌లో మార్పులు నమోదు చేయాలని అధికారులు సూచించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్‌, డిసెంబర్‌లలో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరిక