Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరులో తొమ్మిదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

victim girl
, గురువారం, 19 మే 2022 (20:00 IST)
ఏపీలో బాలికలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. 
 
తెలిసిన వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని నమ్మించి బాలికను ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు యువకుడు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని ఓ లాడ్జిలో బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు తొమ్మిదో తరగతి విద్యార్థిని అని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెండపూడి విద్యార్థులను కలిసిన సీఎం జగన్.. ఇంగ్లీష్ ఇరగదీశారుగా!